Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు

X
Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు
Highlights
*పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా హనుమంతరావు
Rama Rao12 Jun 2022 10:50 AM GMT
Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ అయ్యారు. సంగారెడ్డి కలెక్టర్ గా ఎ.శరత్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్ బదిలీ అయ్యారు. పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గా హనుమంతరావు, నల్లగొండ కలెక్టరేట్ గా రాహుల్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జోగులాంబ గద్వాల కలెక్టర్ గా శ్రీహర్షకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఊట్నూర్ ఐటీడీఏ పీవోగా కర్నాటి వరుణ్ రెడ్డి, ఏటూరు నాగారం ఏటీడీఏ పీవోగా అంకిత్, అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ గా చహత్ బజ్పాయ్ బదిలీ అయ్యారు.
Web TitleIAS officers Transfer in Telangana | TS News
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
బిహార్లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMT