IAS officers Transfer in Telangana: రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలు..

IAS officers  Transfer in Telangana: రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలు..
x
ts govt
Highlights

IAS officers Transfer in Telangana: రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలు భారీగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

IAS officers Transfer in Telangana: రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలు భారీగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు పొందిన వారిలో అడిషనల్ సీఈవో-జ్యోతి బుద్ధప్రకాష్‌, వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి-సయ్యద్‌ అలీ ముర్తుజా రజీ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా-శాంతికుమారి, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌-అదర్‌ సిన్హా, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్-ఎల్‌ శర్మన్‌, పాఠశాల విద్యా డైరెక్టర్‌-శ్రీదేవసేన, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌-వాకాటి కరుణ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి-కేఎస్‌ శ్రీనివాసరాజు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి-విజయ్‌కుమార్‌, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌-యోగితా రాణా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా కొనసాగింపు, ఆదిలాబాద్‌ కలెక్టర్‌-సిక్తా పట్నాయక్‌, పెద్దపల్లి ఇంచార్జ్‌ కలెక్టర్-భారతీ హోలీకేరి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి-ఇ. శ్రీధర్‌, కార్మిక, ఉపాధి కల్పనశాఖ కార్యదర్శి-రాణి కుముదిని దేవి, పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్‌కుమార్‌కు అప్పగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories