Challa Dharma Reddy: దళితబంధు ఇవ్వడంతోనే ఓడిపోయాను

I Lost By Giving Dalit Bandhu Says Challa Dharma Reddy
x

Challa Dharma Reddy: దళితబంధు ఇవ్వడంతోనే ఓడిపోయాను

Highlights

Challa Dharma Reddy: నడికూడ మండలంలో 25 మందికి దళితబంధు ఇస్తే.. 8,600 ఓట్లు మాయం అయ్యాయి

Challa Dharma Reddy: దళితబంధు ఇవ్వడం వల్లే పరకాలలో ఓడిపోయానని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కామెంట్ చేశారు. నడికూడ మండలంలో 25 మందికి దళితబంధు ఇస్తే... 8 వేల 600 ఓట్లు మాయమయ్యాయన్నారు. కేసీఆర్ ఎంత మందికి దళిత బంధు ఇస్తే అంత మందికి ఇచ్చేవాన్ని అని తెలిపారు. 11 వేల మంది ఆశపడితే ఎలా ఇవ్వగలనని ప్రశ్నించారు చల్లా ధర్మారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories