Supreme Court: సాగర్‌లో నిమజ్జనంపై కొనసాగుతున్న ఉత్కంఠ

Hyderabad Ganesh Immersion Case will be Heard in the Supreme Court on 16 09 2021
x

రేపు సుప్రీంకోర్టులో హైదరాబాద్‌ గణేష్ నిమజ్జనం కేసు విచారణ(ఫోటో-ది హన్స్ ఇండియా)

Highlights

* సుప్రీంకోర్టులో ప్రస్తావించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా * సాగర్‌లో నిమజ్జనంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్

Supreme Court: హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు సుప్రీంకోర్టులో హైదరాబాద్‌ గణేష్ నిమజ్జనం కేసు విచారణ జరగనుంది. హైదరాబాద్‌ గణేష్ కేసు నిమజ్జనాన్ని విచారించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. సాగర్‌లో నిమజ్జనంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలయ్యింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్ వేసింది తెలంగాణ సర్కార్.

Show Full Article
Print Article
Next Story
More Stories