Huzurabad: హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయం..

Huzurabad: MLA Raghunandan Rao Fire on TRS Leaders
x

రఘునందన్ రావు (ఫైల్ ఇమేజ్)

Highlights

Huzurabad: బీజేపీపై టీఆర్ఎస్‌ నేతలు విషప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు

Huzurabad: దుబ్బాకలో గెలిచినట్లే హుజూరాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ నేతలు బీజేపీపై విషప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీలోకి ఏ నేత చేరినా.. పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలవడం ఆనవాయితీ అని ఎమ్మెల్యే వివరించారు. ఇవేమి తెలియని టీఆర్ఎస్‌ నేతలు సోషల్‌మీడియాలో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని రఘునందన్‌రావు మండిపడ్డారు. ఇదిలా ఉండగా సాంకేతిక కారణాల వల్ల విమానం ఆలస్యమైందని రఘునందన్‌రావు క్లారిటీ ఇచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories