పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

High Court Notices to Peddapalli MLA Dasari Manohar Reddy
x

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు

Highlights

High Court notices to Peddapally MLA Dasari Manohar Reddy

High Court: దేవాదాయ భూముల వివాదంలో.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శ్రీ రంగనాయక స్వామి భూములను అక్రమంగా మనోహర్ తన పేరిట మార్చుకున్నారని పెద్దపల్లికి చెందిన రాజేష్ పటేల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఆయన బంధువులతో పాటు రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులకూ నోటీసులు జారీ చేస్తూ..తదుపరి విచారణ ఈనెల 31కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories