మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించిన హరీష్‌రావు

Harish Rao visited MinisterVemula Prashanth Reddy
x

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించిన హరీష్‌రావు

Highlights

Harish Rao: ఇటీవల కన్నుమూసిన ప్రశాంత్‌రెడ్డి తల్లి మంజులమ్మ

Harish Rao: మంత్రి వేముల ప్ర‎శాంత్‌రెడ్డిని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ఇటీవల ప్రశాంత్‌రెడ్డి తల్లి మంజులమ్మ అనారోగ్యంతో మరణించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వగ్రామం వేల్పూర్‌లో ఆ‍యన్ను హరీష్‌రావు పరామర్శించారు. మంత్రి నివాసంలో ఆయన తల్లి చిత్రపటానికి నివాళులర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories