Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు
Telangana: ఉదయం 8 గంటల నుంచి మ.12.30 వరకు క్లాస్లు
Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు
Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తప్పకుండా ఒంటి పూట బడులు అమలు చేయాలని పాఠశాల విద్యశాఖ కమిషనర్ ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.
Next Story




