తెలంగాణ మండలి చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్

Gutha Sukender Reddy Nominated for the Post of Telangana Council Chairman
x

తెలంగాణ మండలి చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్

Highlights

Gutha Sukender Reddy: రెండోసారి శాసన పరిషత్ చైర్మన్‌గా నామినేషన్ వేశాను

Gutha Sukender Reddy: మాజీ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. శాసన సభ సచివాలయంలోని సెక్రెటరీ ఛాంబర్‌లో నామినేషన్ వేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక రేపు దీనికి సంబంధించిన ఎన్నిక జరుగనుంది. ఎమ్మెల్యేల సంఖ్య బలం టీఆర్‌ఎస్‌ ఎక్కువ ఉండటం, మరేవరూ నామినేషన్లు వేయకపోవడంతో గుత్తా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. రెండోసారి శాసన మండలి చైర్మన్‌గా నామినేషన్ వేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories