నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు..

నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. గవర్నర్‌ తమిళిసై  కీలక వ్యాఖ్యలు..
x
Highlights

Tamilisai Soundararajan: రాజ్‌భవన్‌ మహిళా దర్భార్‌లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు.

Tamilisai Soundararajan: రాజ్‌భవన్‌ మహిళా దర్భార్‌లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఆపే శక్తి ఎవరికీ లేదని... తాను చేసే పనులకు ఎవరు అడ్డం చెప్పినా పట్టించుకోనన్నారు తమిళిసై. మహిళలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేనన్నారు. కరోనా సమయంలో తనను చాలా మంది ఆపే ప్రయత్నం చేసినా అయినా ఆగకుండా కొందరు కొవిడ్ పేషెంట్స్‌ను పరామర్శించానన్నారు. మహిళలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు గవర్నర్. సమస్యలు వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఏ పని చేసినా ప్రజల కోసమేనన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories