డ్రగ్స్‌‌పై కేంద్రానికి గవర్నర్ తమిళిసై నివేదిక

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు

Arun Chilukuri
Published on: 7 April 2022 3:55 PM IST
Governor Tamilisai Report to the Center on Drugs
X

డ్రగ్స్‌‌పై కేంద్రానికి గవర్నర్ తమిళిసై నివేదిక

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. తెలంగాణలోని పరిస్థితులను అమిత్‌షాకు వివరించారు. డ్రగ్స్ వ్యవహారంపై అమిత్‌షాకు వివరించారు గవర్నర్ తమిళిసై. ప్రత్యేకించి హైదరాబాద్‌లో జరుగుతున్న డ్రగ్స్ దందాపై చర్చించినట్లు తెలుస్తోంది. తనను అవమానిస్తున్న తీరును కూడా తమిళిపై అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story