భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటన

Governor Tamili Sai Visit to Bhadradri Kothagudem District
x

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటన

Highlights

Bhadradri: వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న గవర్నర్ తమిళి సై

Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటిస్తున్నారు. వరద ప్రాంతాలను నేరుగా వెళ్లి పరిశీలిస్తున్నారు. అశ్వాపురం మండలంలోని వరద బాధితులతో గవర్నర్ మాట్లాడారు. బాధితుల కష్టాలను ప్రభుత్వానికితెలియజేస్తానని గవర్నర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories