Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గంజాయి కలకలం రేపింది..

Ganja in Govt Polytechnic College in Bellampally Mancherial District
x

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గంజాయి కలకలం రేపింది..

Highlights

Mancherial: గంజాయి మత్తుకు బానిసైన 20 మంది స్టూడెంట్స్

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గంజాయి కలకలం రేపింది.. గంజాయి మత్తులో ఆరుగురు సీనియర్ విద్యార్థులు తూగుతున్నట్టు సమాచారం అందింది... మూడు నెలలుగా గుట్టుగా ఈ వ్యవహారం సాగుతుతోందని తెలిసింది... ఇందిరమ్మ కాలనీ నుంచి పాలిటెక్నిక్ కాలేజీలోకి గంజాయి చేరుతోందని సమాచారం... కాలేజీలో 20 మంది విద్యార్థులు గంజాయికి బానిసయ్యారు. ఆరుగురు విద్యార్థులను ప్రాథమికంగా గుర్తించి హాస్టల్ నుంచి ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి తొలగించారు. ఈ ఘటనపై విచారణ రహస్యంగా కొనసాగుతోంది... మంచిర్యాల నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్టుగా ప్రిన్సిపాల్ గుర్తించారు... గంజాయికి బానిసైన విద్యార్థులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు.... అయితే ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories