కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పురాణం సతీష్‌

Former MLC Puranam Satish joined Congress
x

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పురాణం సతీష్‌

Highlights

Congress: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్‌ మున్షీ

Congress: తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ.

Show Full Article
Print Article
Next Story
More Stories