Nagarkurnool: గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడి

Forest Officers Attack on Tribals in Nagarkurnool
x

గిరిజనులపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు (ఫైల్ ఫోటో)

Highlights

Nagarkurnool: ఇప్పపువ్వు కోసం వెళ్లిన గిరిజనులపై దాడిచేసిన ఫారెస్ట్ సిబ్బంది

Nagarkurnool: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడికి పాల్పడ్డారు. ఇప్పపువ్వు కోసం వెళ్లిన గిరిజనులను విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో పదిమంది ఆదివాసీలకు గాయాలయ్యాయి. వారిని మన్ననూర్‌ బేస్ క్యాంపులో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న గిరిజనులు పెద్దఎత్తున బేస్ క్యాంప్‌కి చేరుకున్నారు. ఫారెస్ట్ సిబ్బంది తీరుకి నిరసనగా నిరసన చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories