కరీంనగర్ జిల్లాలో పెరిగిన వరద ఉధృతి

Floods Increase in Karimnagar District
x

కరీంనగర్ జిల్లాలో పెరిగిన వరద ఉధృతి

Highlights

Karimnagar: నంగ్నూర్‌ వాగులో చిక్కుకున్న 9 మంది కూలీలు

Karimnagar: కరీంనగర్ జిల్లాలో దంచికొట్టిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నుగునూరు వాగులో 9 మంది కూలీలు చిక్కుకున్నారు. చిక్కుకున్న తొమ్మిది మందిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కూలీలను, చిన్నారులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి గంగుల కమాలకర్, నగర్ మేయర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories