రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. తలలు పగిలేలా కొట్టుకున్న...

Fight Between Two Groups in Vemulawada Rajanna Sircilla District | Live News
x

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. తలలు పగిలేలా కొట్టుకున్న...

Highlights

Rajanna Sircilla: చికెన్ సెంటర్ నిర్వాహకులపై చిరువ్యాపారుల యాసిడ్ దాడి...

Rajanna Sircilla: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తిప్పపూర్‌లోని చికెన్ సెంటర్‌లో ఈ వివాదం తలెత్తింది. తలలు పగిలేలా ఇరువర్గాలు కొట్టుకున్నాయి. చికెన్ సెంటర్ నిర్వాహకులపై చిరువ్యాపారులు యాసిడ్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనలో ఒకరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories