తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య.. ధాన్యం కొనరనే భయంతో..

X
తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య.. ధాన్యం కొనరనే భయంతో..
Highlights
Warangal: చేతికందిన పంట జేబుకు చేరకపోవడంతో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Arun Chilukuri1 Dec 2021 10:09 AM GMT
Warangal: చేతికందిన పంట జేబుకు చేరకపోవడంతో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండలం శివాపూర్కు చెందిన రైతు కుమార్ పది రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించారు. అయితే, ఆ పంట ఇప్పటికీ అమ్ముడు పోలేదు. దీనికి తోడు మరో ఐదెకరాల వరి కోతకు సిద్ధంగా ఉండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది. చివరికి మరణమే శరణం అనుకున్న కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందాడు. కుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Web TitleFarmer Kumar Committed Suicide in Warangal
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన శోభారాణి
29 May 2022 8:13 AM GMTశంషాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
29 May 2022 7:45 AM GMTతెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. 42 నుండి 44 డిగ్రీల...
29 May 2022 7:17 AM GMTప్రిన్సిపల్ Vs స్టాప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నల్గొండ...
29 May 2022 6:30 AM GMTనేటితో ముగియనున్న మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర...
29 May 2022 6:09 AM GMT