Nizamabad: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

Nizamabad: ఒకరు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం

Jyothi
Published on: 15 Dec 2022 11:42 AM IST
Family Suicide Attempt in Nizamabad
X

Nizamabad: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జనకంపేట్‌లో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ కుటుంబం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వృత్తిరిత్యా రాళ్లు కొట్టుకుంటూ సదురు కుటుంబం గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Jyothi

Jyothi

Next Story