Etela Rajender: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాజీ మంత్రి ఈటల పర్యటన
Etela Rajender: వరద నీటిలో మునిగిన ఇళ్లను పరిశీలించిన ఈటల
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈటెల రాజేందర్ పర్యటన (ఫైల్ ఇమేజ్)
Etela Rajender: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. వరద నీటిలో మునిగిన ఇళ్లను ఆయన పరిశీలించారు. లోతట్లు ప్రాంతాల్లో కలియతిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Next Story




