Etela Rajender: సిద్దిపేట గుడటిపల్లి భూ నిర్వాసితులకు ఈటల పరామర్శ

Etela Rajender Said the BJP would be Supportive of the Farmers | TS Online News
x

రైతులకు అండగా బీజేపీ ఉంటుంది

Highlights

Etela Rajender: *ప్రజల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలి *పోలీసులతో దౌర్జన్యం చేయడం దారుణం

Etela Rajender: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట గుడటిపల్లి భూ నిర్వాసితులను ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పరామర్శించారు. ప్రజల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోగా పోలీసులతో దౌర్జన్యం చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు ఈటల. రైతులకు పూర్తిస్థాయి పరిహారం అందేవరకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు ఈటల. ‎

Show Full Article
Print Article
Next Story
More Stories