Etela Rajender: దళితబంధు ఆపాలని ఎలాంటి లేఖలు రాయలేదు

Etela Rajender said that Iam Ready For anything if I Wrote a letter to Election Commission to Stop Dalita Bandhu
x

ఈటెల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Highlights

* ఈసీకి లేఖలు రాశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం -ఈటెల * టీఆర్‌ఎస్‌ మంత్రులు చిల్లర ప్రచారాలు మానుకోవాలి -ఈటెల

Etela Rajender: హుజూరాబాద్‌లో దళితబంధు ఆపాలని తాను ఎలాంటి లేఖలు రాయలేదన్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌. ఈసీకి లేఖలు రాశానని నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్‌ మంత్రులు చిల్లర ప్రచారాలు మానుకోవాలన్నారుఈటెల రాజేందర్‌. ఏడేళ్లుగా కేసీఆర్‌ దళితులను మోసం చేస్తున్నారన్నారు హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories