Siddipet: సిద్ధిపేటలో ఎలక్ట్రికల్ స్మశాన వాటిక కేంద్రం ప్రారంభం

X
Siddipet: సిద్ధిపేటలో ఎలక్ట్రికల్ స్మశాన వాటిక కేంద్రం ప్రారంభం
Highlights
Siddipet: మనిషి ఆఖరి ప్రస్థానం మజిలీ అర్ధవంతంగా ఉండాలి-హరీష్ రావు
Shireesha7 Nov 2021 2:57 AM GMT
Siddipet: మనిషి తన ఆఖరి ప్రస్థానంలో ఆఖరి మజిలీ అర్థవంతంగా, గౌరవ ప్రదంగా జరిగేందుకు సిద్దిపేట లోని స్మశాన వాటిక లను పెద్ద ఎత్తున నిధులను వెచ్చించి దశల వారీగా పార్కులను తలపించేలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సిద్దిపేట పట్టణం ప్రశాంత్ నగర్ లో 27 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఎలక్ట్రికల్ స్మశాన వాటిక కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
కట్టెల కొరతను అధిగమించడం, పొల్యూషన్ తగ్గించాలన్న ఉద్దేశంతో ఆధునిక పద్ధతులలో సిద్దిపేట పట్టణంలో రెండు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఆధారిత దహన వాటికలను నిర్మించామని హరీష్ రావు తెలిపారు.
Web TitleElectric Crematorium Opened in Siddipet by Harish Rao | Telugu Online News
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT