Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇవాళ నందకుమార్‌ను విచారించనున్న ఈడీ

ED Will Investigation Nandakumar Today
x

Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇవాళ నందకుమార్‌ను విచారించనున్న ఈడీ

Highlights

Telangana News: నందకుమార్‌ను ఒక్కరోజు విచారణకు అనుమతించిన నాంపల్లి కోర్టు

Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇవాళ నందకుమార్‌ను ఈడీ విచారించనుంది. నందకుమార్‌ను ఒక్కరోజు విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. చంచల్‌గూడ జైల్లో నందకుమార్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. నందకుమార్ స్టేట్‌మెంట్‌ ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories