TSPSC: TSPSC కేసులో.. నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్‌

Ed Petition In TSPSC Paper Leak Case
x

TSPSC: TSPSC కేసులో.. నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్‌

Highlights

TSPSC: ఐదుగురు నిందితులకు నోటీసులు జారీ చేసిన కోర్టు

TSPSC: TSPSC కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి ఎంఎస్‌జే కోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. రేణుక, రాజేశ్వర్‌ నాయక్‌, డాక్యా నాయక్‌, గోపాల్‌ నాయక్‌తో పాటు.. షమీమ్‌లను కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్‌ వేసింది. దీంతో.. ఐదుగురు నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories