తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్.. రేపటి నుంచే ఖాతాల్లోకి రైతు బంధు నిధులు

Distribution of Rythu Bandhu Amount will Commence From Tuesday
x

తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్.. రేపటి నుంచే ఖాతాల్లోకి రైతు బంధు నిధులు

Highlights

Rythu Bandhu: పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు రేపటి నుంచి రైతులకు అందనుంది.

Rythu Bandhu: పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు రేపటి నుంచి రైతులకు అందనుంది. సీఎం ఆదేశాలతో మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. గత సీజన్ తో పోలిస్తే ఈ సారి రైతుబంధు సాయంతో పాటు లబ్దిదారుల సంఖ్య కూడా పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వానాకాలం సీజన్ లో 61 లక్షల మందికి 7 వేల 377 కోట్లు సాయంగా అందించారు. యాసంగిలో లబ్దిదారుల సంఖ్య అరవై ఆరున్నర లక్షలకు చేరుకోగా 7వేల 600 కోట్లను ఖర్చు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories