Karthika Pournami: వరంగల్ వేయి స్తంభాల గుడిలో కార్తీక పౌర్ణమి శోభ.. పోటెత్తిన భక్తులు

Karthika Pournami: చారిత్రక నగరమైన వరంగల్‌లోని ప్రసిద్ధ వేయి స్తంభాల గుడిలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 5 Nov 2025 1:18 PM IST
Karthika Pournami:వరంగల్ వేయి స్తంభాల గుడిలో కార్తీక పౌర్ణమి శోభ.. పోటెత్తిన భక్తులు
X

Karthika Pournami:వరంగల్ వేయి స్తంభాల గుడిలో కార్తీక పౌర్ణమి శోభ.. పోటెత్తిన భక్తులు

Karthika Pournami: చారిత్రక నగరమైన వరంగల్‌లోని ప్రసిద్ధ వేయి స్తంభాల గుడిలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన రోజు కావడంతో, తెల్లవారుజాము నుంచే శివుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు.

భక్తుల రద్దీతో వేయి స్తంభాల ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు పవిత్రమైన 365 వత్తులతో కార్తీక దీపాలను వెలిగించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story