DCP Anasuya: సోషల్ మీడియాలో అధికంగా మహిళలపై వేధింపులు

DCP Anasuya Said There were Complaints of Harassment Against Women on Social Media
x

DCP Anasuya: సోషల్ మీడియాలో అధికంగా మహిళలపై వేధింపులు

Highlights

DCP Anasuya: రెండు నెలల వ్యవధిలో 355 మహిళ వేధింపు ఫిర్యాదులు

DCP Anasuya: రెండు నెలల వ్యవధిలో మహిళలపై వేధింపుల ఫిర్యాదులు దాదాపు 355 వచ్చినట్లు సైబరాబాద్ విమెన్ ఎండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మహిళలు అధికంగా వేధింపులకు గురవుతునట్లు ఫిర్యాదుల ఆధారంగా తెలుస్తుందన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో డెకాయి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. మహిళలను వేధిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని అంటున్నారు డీసీపీ అనసూయ.


Show Full Article
Print Article
Next Story
More Stories