Hyderabad: ఏఎస్సై మహిపాల్‌రెడ్డి పార్థివదేహానికి‌ నివాళులర్పించిన సీపీ సజ్జనార్

CP Sajjanar Paying Tributes to ASI Mahipal Reddy
x

సీపీ సజ్జనార్ నివాళి (ఫైల్ ఫోటో)

Highlights

Hyderabad: అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసిన సీపీ సజ్జనార్

Hyderabad: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కిస్మత్‌పూర్‌లో ఏఎస్సై మహిపాల్‌రెడ్డి పార్థివదేహానికి సీపీ సజ్జనార్‌ నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసారు. ఈ సందర్భంగా ఏఎస్సై మహిపాల్‌రెడ్డి సతీమణిని సజ్జనార్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. నిజాంపేటలో డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి మృతి చెందారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కిస్మత్‌పూర్‌లో ఏఎస్సై మహిపాల్‌రెడ్డి పార్థివదేహానికి సీపీ సజ్జనార్‌ నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసారు. ఈ సందర్భంగా ఏఎస్సై మహిపాల్‌రెడ్డి సతీమణిని సజ్జనార్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. నిజాంపేటలో డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి మృతి చెందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories