Coronavirus: తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా

Coronavirus cases Hiking in India-31-03-2021
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Coronavirus: 24 గంటల్లో 684 మందికి పాజిటివ్‌ * కోవిడ్ బారిన పడి ముగ్గురు మృతి

Coronavirus: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 684 మందికి పాజిటివ్‌‌గా నిర్ధారణైంది. కోవిడ్ బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 7 వేల 889కి చేరగా 1,697 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4,965 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories