తెలంగాణలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో మరోసారి పెరిగిన కరోనా కేసులు
x
Highlights

తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.కరోనాపై తెలంగాణా ఆరోగ్య శాఖ హెల్త్ బులిటిన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇవాళ 62 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కరోనా తో ఇవాళ ముగ్గురు మృతి చెందారు. దాంతో ఇప్పటి వరకు మొత్తం 48 మంది మృతి చెందారు..

ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 42, రంగారెడ్డి జిల్లాలో ఒక్కటి.. మరో19పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చాయి. తెలంగాణ లో ఇప్పటి వరకు 1761 కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ 7 గురు డిశ్చార్జి అయ్యారు దాంతో ఇప్పటి వరకు 1043 మంది డిశ్చార్జి అయినట్టయింది. ప్రస్తుతం తెలంగాణా లో 670 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories