Coronavirus: తొర్రూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో కరోనా కలకలం.. 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

Coronavirus: మహబూబాబాద్‌ జిల్లాలో కరోనా కలకలం

Jyothi
Published on: 19 April 2023 10:42 AM IST
Corona positive for 8 Students in Social Welfare School in Thorrur
X

Coronavirus: తొర్రూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో కరోనా కలకలం.. 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

Coronavirus: మహబూబాబాద్‌ జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. గార్లలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో.. 14 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తొర్రూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది విద్యార్థులకు కరోనా బారినపడ్డారు.

Jyothi

Jyothi

Next Story