Congress: రేపు మధ్యాహ్నం టీపీసీసీ పీఈసీ సమావేశం

Congress TPCC Meeting Tomorrow Afternoon
x

Congress: రేపు మధ్యాహ్నం టీపీసీసీ పీఈసీ సమావేశం

Highlights

Congress: మధ్యాహ్నం 3.30 గంటలకు NSUI, యూత్‌ కాంగ్రెస్‌తో సమావేశం

Congress: రేపు మధ్యాహ్నం టీపీసీసీ పీఈసీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఈనెల 8న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సరూర్‌ నగర్‌లో నిర్వహించనున్న నిరుద్యోగ జంగ్ సైరన్ సభకు కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేయడంపై పీఈసీ సమావేశంలో సమీక్ష జరపనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు NSUI, యూత్‌ కాంగ్రెస్‌తో సమావేశం కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories