Harish Rao: హస్తం నేతలకు అధికారం యావ తప్ప.. ప్రజల ఘోష పట్టదు

Congress Party Only Wants Power They Dont Look At Peoples Problems Says Harish Rao
x

Harish Rao: హస్తం నేతలకు అధికారం యావ తప్ప.. ప్రజల ఘోష పట్టదు

Highlights

Minister Harish Rao: ఖమ్మంలోని 7 మండలాలను కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఏపీకి అప్పగించాయి

Minister Harish Rao: అడవి బిడ్డలను అన్నదాతలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు మంత్రి హరీష్‌రావు. పోడు పట్టాలు అందుకున్న గిరిజన బిడ్డలకు ఇక నుంచి అటవీ అధికారుల వేధింపులు ఉండవని ఆయన భరోసానిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు హరీష్‌రావు. హస్తం నేతలకు అధికారం యావ తప్ప.. ప్రజల ఘోష పట్టదంటూ ఫైర్‌ అయ్యారు. ఖమ్మంలోని 7 మండలాలను కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఏపీకి అప్పగించాయన్నారు. ఈ ఇద్దరు తోడుదొంగల వల్లే ఖమ్మంతో పాటు తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే డబ్బు అహ‍ంకారంతో విర్రవీగుతున్నారో.. వారికి ఖమ్మం ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories