Gandhi Bhavan: గాంధీభవన్‌లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం ప్రారంభం

Congress Pac Meeting Started In Gandhi Bhavan
x

Gandhi Bhavan: గాంధీభవన్‌లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం ప్రారంభం

Highlights

Congress: హాజరైన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు

Gandhi Bhavan: గాంధీభవన్ లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం ప్రారంభమైంది. మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సుర్ అలీఖాన్, విష్నునాథ్ హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీలో చేరికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే. జిల్లా, మండల కొత్త కమిటీలతో పాటు. బీసీ, మహిళా, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై కూడా సమీక్షించనున్నారు. ప్రజాసంఘాల నేతలపై ఉపా కేసులపై ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories