Congress: సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. 4 అంశాలపై సీఈవోకు ఫిర్యాదు

Congress Leaders Met CEO Vikas Raj
x

Congress: సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. 4 అంశాలపై సీఈవోకు ఫిర్యాదు

Highlights

Congress: బీఆర్‌ఎస్‌ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

Congress: 4 అంశాలపై సీఈవో వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. రెండు, మూడు రోజులుగా భూ రికార్డులు మారుస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, అసైన్డ్‌ భూముల రికార్డులు మార్చకుండా చూడాలని సీఈవోను కోరామన్నారు. అలాగే.. రైతుబంధు నిధులను కాంట్రాక్ట్‌ బిల్లులకు విడుదల చేస్తున్నారని ఫిర్యాదు చేశామని చెప్పారు. సీఈవో వికాస్‌రాజ్‌ను కాంగ్రెస్ నేతలు రేవంత్, ఉత్తమ్‌, మధుయాష్కీ, పొంగులేటి కలిశారు. బీఆర్‌ఎస్‌ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలని సీఈవోను కోరినట్టు ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories