పీవీని అవమానించేలా మాట్లాడింది సీఎం కేసీఆర్‌ కదా?- ఉత్తమ్‌

Arun Chilukuri
Published on: 8 March 2021 4:41 PM IST
Congress Leader Uttam Kumar Reddy Slams TRS & BJP
X

పీవీని అవమానించేలా మాట్లాడింది సీఎం కేసీఆర్‌ కదా?- ఉత్తమ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ నేతలు దిగజారి ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ నేతలు ప్రజలను బెదిరించి ఓట్ల కోసం ప్రమాణం చేయిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ నేతలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. గతంలో పీవీని అవమానించేలా కేసీఆర్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలకు గుణపాఠం చెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story