పీవీని అవమానించేలా మాట్లాడింది సీఎం కేసీఆర్ కదా?- ఉత్తమ్

X
పీవీని అవమానించేలా మాట్లాడింది సీఎం కేసీఆర్ కదా?- ఉత్తమ్
Highlights
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు దిగజారి ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి...
Arun Chilukuri8 March 2021 11:11 AM GMT
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు దిగజారి ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ నేతలు ప్రజలను బెదిరించి ఓట్ల కోసం ప్రమాణం చేయిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. గతంలో పీవీని అవమానించేలా కేసీఆర్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు.
Web TitleCongress Leader Uttam Kumar Reddy Slams TRS & BJP
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT