Mahesh Kumar Goud: కేటీఆర్‌ అండతో డ్రగ్‌ మాఫియా చెలరేగుతోంది..

Congress Leader Mahesh Kumar Goud Respond on Drugs Case
x

Mahesh Kumar Goud: కేటీఆర్‌ అండతో డ్రగ్‌ మాఫియా చెలరేగుతోంది..

Highlights

Mahesh Kumar Goud: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని గంజాయి స్టేట్ గా, డ్రగ్స్ కు కేంద్రంగా మారిపోయిందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్.

Mahesh Kumar Goud: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని గంజాయి స్టేట్ గా, డ్రగ్స్ కు కేంద్రంగా మారిపోయిందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ రాడిన్సన్ పబ్ వ్యవహారంపై స్పందించిన ఆయన ఈ వ్యవహారమంతా మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. కేటీఆర్ కు చిత్తశుద్ది ఉంటే రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ స్వీకరించాలన్నారు. నార్కోటిక్ టెస్ట్ కు శాంపిల్స్ ఇవ్వాలన్నారు. ఈ ఘటనపై ఎన్‌సీబీ ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు చేయాలని.. దీనిపై గవర్నర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా శిక్షించాలని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories