మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్.. మండలాల వారిగా ఇంఛార్జిల నియామకం

Congress Gears up for Munugode by Election
x

మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్.. మండలాల వారిగా ఇంఛార్జిల నియామకం

Highlights

Congress: మునుగోడులో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెడుతోంది.

Congress: మునుగోడులో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెడుతోంది. మండలాల వారిగా కాంగ్రెస్ ఇంఛార్జ్‌లను నియమించింది. చౌటుప్పల్ మండలం- రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, నారాయణపూర్ మండలం- బలరామ్ నాయక్, గండ్ర సత్యనారాయణ.. ఇక మునుగోడు మండలం- సీతక్క, విజయ రమణరావు ఇంఛార్జ్‌లుగా నియమించింది కాంగ్రెస్. నాంపల్లి మండలం- అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, గట్టుప్పల్ మండలం సంపత్ కుమార్, ఆది శ్రీనివాస్.., చండూరు మండలం- అనిల్, వంశీ కృష్ణ.., మర్రిగూడ మండలం- చెరుకు సుధాకర్, వేం నరేందర్ రెడ్డిలను నియమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories