రేపు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం!

రేపు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం!
x

KCR 

Highlights

రేపు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 2020-2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించనున్నారు.

రేపు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 2020-2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి సీఎం కేసీఆర్ అంచనా వేయనున్నారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు.. సవరించుకోవల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీఎస్‌తో పాటు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొనన్నారు. సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశం నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories