నేడు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కేసీఆర్‌ సమావేశం

నేడు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కేసీఆర్‌ సమావేశం
x
Highlights

మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో...

మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో సమావేశం కానున్నారు. సీఎస్‌తో పాటు రెవెన్యూ, న్యాయశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లడమా..? లేదా తగు విధి విధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టడమా..? అనే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories