CM KCR: గాలివానతో రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది

CM KCR About Crop Damage Across The State
x

CM KCR: గాలివానతో రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది 

Highlights

CM KCR: తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి వ్యయసాయమే కారణం

CM KCR: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 2లక్షల 22వేల 250 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories