New Scheme: పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కానుక..!

CM Breakfast Scheme For School Students in Telangana
x

New Scheme: పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కానుక..!

Highlights

CM KCR: తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది.

CM KCR: తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో దసరా (అక్టోబర్‌ 24) నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభించనున్నట్లు సర్కారు వెల్లడించింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది.

ఉదయాన్నే వ్యవసాయ పనులు, కూలీ పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌ మానవీయ ఆలోచనకు అద్దం పట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నది. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పథకం ద్వారా ఖజానాపై ఏటా రూ.400 కోట్ల భారం పడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories