Ranjith Reddy: ప్రచార జోరు పెంచిన చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి

Chevella Congress Candidate Ranjith Reddy Has Stepped Up His Campaign
x

Ranjith Reddy: ప్రచార జోరు పెంచిన చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి

Highlights

Ranjith Reddy: మొయినాబాద్ మండలంలోని గ్రామాల్లో ఇంటింటి ప్రచారం

Ranjith Reddy: చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచార జోరు పెంచారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రంజిత్ రెడ్డి.. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కొనసాగుతుంది.. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు రంజిత్ రెడ్డి. పేదల ఆకలి తీర్చని బీజేపీ వద్దని ప్రజలు నిర్ణయించుకున్నారని.. చేవెళ్లలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories