హైదరాబాద్‌ వనస్థలిపురంలో కాల్‌‌మనీ ఆగడాలు

Call Money Case in Hyderabad | Hyderabad News
x

హైదరాబాద్‌ వనస్థలిపురంలో కాల్‌‌మనీ ఆగడాలు

Highlights

Hyderabad: మైనర్లే టార్గెట్‌గా దందా.. రూ.50వేలు అప్పు ఇచ్చి రూ.4 లక్షలు వసూలు

Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురంలో కాల్‌‌మనీ ఆగడాలు పెరిగిపోతున్నాయి. అధిక వడ్డీల పేరుతో సామాన్యులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. మైనర్లే టార్గెట్‌గా దందా సాగిస్తున్నారు. ఓ విద్యార్థి 50వేలు అప్పు తీసుకోగా అధిక వడ్డీల పేరుతో ఇప్పటివరకు నాలుగు లక్షలు వసూలు చేశారు. మరో లక్ష రూపాయలు ఇస్తావా? లేక చస్తావా? అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు బాధిత విద్యార్థి. ఈ కాల్‌మనీ బ్యాచ్‌లో ఓ ప్రభుత్వ అధికారి కొడుకు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories