తెలుగురాష్ట్రాలకు కొత్త ఐఏఎస్ లు

New IAS officers for Telugu States
x
తెలుగు రాష్ట్రాలు 
Highlights

తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐఏఎస్ అధికారులను కేటాయిస్తూ శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రాష్ట్రాలకు ఐఏఎస్‌ 2019 బ్యాచ్‌...

తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐఏఎస్ అధికారులను కేటాయిస్తూ శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రాష్ట్రాలకు ఐఏఎస్‌ 2019 బ్యాచ్‌ అధికారులకు క్యాడర్‌ను ప్రకటించారు. మొత్తం 179 అధికారులకు కేడర్ ను కేటాయించగా..అందులో తెలంగాణాకు 9 మంది, ఆంధ్రప్రదేశ్ కు 10 మందిని కేటాయించారు. తెలంగాణలో ఐఏఎస్ లకు కొరత ఉంది. ఎక్కువ మంది అవసరం అయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు ఎక్కువ పోస్టులను కేటాయించాలని అభ్యర్ధించింది. అయినా తాజాగా 9 మందిని మాత్రమె కేటాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories