Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 10 మందికి గాయాలు, ముగ్గురికి..

Bus Accident in Gudihathinur Adilabad District | Telangana News Today
x

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 10 మందికి గాయాలు, ముగ్గురికి..

Highlights

Adilabad: గుడిహత్నూర్‌లో ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంటైనర్‌ లారీ..

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ మండల కేంద్రంలో నేషనల్‌ హైవేపై ఆర్టీసీ బస్సును కంటైనర్‌ లారీ ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ జాతీయ రహదారి రోడ్డు నుంచి సర్సీస్‌ రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్‌ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న ఈ బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories