ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య..ర్యాగింగ్ కారణమా

Engineering Student Dies: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 22 Sept 2025 10:53 AM IST
ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య..ర్యాగింగ్ కారణమా
X

Engineering Student Dies: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకి చెందిన సాయి తేజ, నారపల్లిలోని సిద్ధార్ధ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఇంజినీరింగ్ కళాశాలలో సీనియర్లు సాయి తేజని ర్యాగింగ్ చేయడంతో.. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు తెలిపారు. కళాశాల యజమాన్యం పోలీసులకు సమాచరం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story