Kishareddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి బైక్‌ ర్యాలీ

BJP State President Kishan Reddy Bike Rally
x

Kishareddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి బైక్‌ ర్యాలీ

Highlights

Kishareddy: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి పరకాల వరకు బైక్‌ ర్యాలీ

Kishareddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి బైక్‌ ర్యాలీ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు బైక్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ప్రకాష్‌ జవదేకర్. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి ప్రారంభమైన ఈ బైక్‌ ర్యాలీ.. హనుమకొండ జిల్లా పరకాల వరకు సాగనుంది. ఈ ర్యాలీలో కమలనాథులు, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇక.. మార్గమధ్యంలో కిషన్‌రెడ్డికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నాయి. ఇక.. సాయంత్రం నాలుగున్నర గంటలకు పరకాలకు చేరుకుంటుంది కిషన్‌రెడ్డి బైక్‌ ర్యాలీ. ఆ తర్వాత పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్‌రెడ్డి ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories