Raja Singh: టీఆర్ఎస్‌ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపాటు

BJP MLA Raja Singh Fires on TRS Government
x

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (ఫోటో ది హన్స్ ఇండియా )

Highlights

Raja Singh: రాష్ట్రం త్వరలో మత్తు తెలంగాణ కాబోతుంది * అసెంబ్లీ సాక్షిగా ధూల్‌పేట్‌ను ఆదుకుంటానన్న కేసీఆర్‌

Raja Singh: రాష్ట్రాన్ని త్వరలో మత్తు తెలంగాణగా టీఆర్ఎస్‌ ప్రభుత్వం మార్చబోతుదంన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. హుజూరాబాద్‌లో ఎక్కడ బీజేపీ గెలుస్తుందోననే భయంతోనే సీఎస్‌తో ఎన్నికల సంఘానికి తప్పుడు సంకేతాలిచ్చి బైఎలక్షన్స్‌ వాయిదా వేయించారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా దూల్‌పేట ప్రజలను కాపాడుకుంటానన్న సీఎం కేసీఆర్‌ కనీసం ఇప్పటివరకు ధూల్‌పేట్‌ సైడ్‌ కూడా చూడలేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories